కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

4, ఏప్రిల్ 2015, శనివారం

మూల విరాట్టులు ముష్టెత్తుకుంటే..ఉత్సవ విగ్రహాలకి దధ్యోజనాలట.




...ఇంకమళ్ళీచరిత్రలోకివస్తే,తిరుగులేనిసాక్ష్యాధారాలతోకళింగదేశచరిత్రక్రీ.శ.3వశతాబ్దంనుండీప్రారంభంఅవుతుంది.260B.C.లోఅశోకుడుజయించడం,తర్వాతఖారవేలుడుపాలించడం,తర్వాతఆంధ్రశాతవాహనులురాజ్యంచేయడం(విజయనగరంజిల్లాజామిలో,శ్రీకాకుళంజిల్లాశాలిహుండంలోముఖలింగంలోనాణేలుదొరికేయి).

                                              శాలిహుండం

క్రీ.శ.4వశతాబ్దంలోకళింగ,ముతరాజుల,వశిష్టులచేతిలోకివెళ్ళింది.ముతరాజులుపిఠాపురాన్ని(పిష్టపురం)రాజధానిగాచేసుకునికళింగనిపాలించేరు.వశిష్టులురాజధానినిపిఠాపురంనుండిశ్రీకాకుళందగ్గరున్ననేటిసింగుపురంకిమార్చేరుమళ్ళీఅక్కడనుండివర్థమానపురానికీ,చివరకిశ్రీపురానికీమార్చేరు.ఇవినేటిశ్రీకాకుళానికిదగ్గరున్నవే.

శ్రీముఖలింగం

శాతవాహనులకాలంలోనేముఖలింగంలోమధుకేశ్వరాలయంనిర్మితమైందనేందుకుదాఖలాలున్నాయి.ముఖలింగంలోకళింగజాతిప్రాచీనతకి,కళింగరాజ్యప్రాచీనతకి,నిలువెత్తుసహస్రాబ్దసాక్షులుగా...ఒకటికాదుమూడుఅద్భుతదేవాలయాలున్నాయి.అవిఆంధ్రదేశంలోని,శతాబ్దాలవొంటిమిట్టలవంటి,ఆలయాలనిర్వాహకులకీ,వైష్ణవస్వాములకీ,కూడాఊహకికూడాఅందనంతదూరానఎత్తుగానిలబడ్డవి.అవేమధుకేశ్వరాలయం,భీమేశ్వరాలయం,సోమేశ్వరాలయంఎప్పుడుఆదేవాలయాలునిర్మించబడ్డాయో,ఆరహస్యాన్నిచరిత్రమంచుతెరలవెనకాతలదాచేసింది.మధుకేశ్వరవిగ్రహం'స్వయంభూ'అనంటారు.శివలింగంమీదరూపంచెక్కబడిందికనుకముఖలింగంఅంటారు.అందువల్లనేఆఊరుకూడాఎంతకాలంకిందటోముఖలింగమేఅయ్యింది.అనంతవర్మచోళుడురాజ్యంచేసినకాలంలో(క్రీ.శ.1112లో)శైవమతప్రాబల్యంపెరిగింది.గాంగులతో,చోళులతోమాత్రుసంబంధవ్యవహారాలుండటంవల్లముఖలింగంమీదతమిళప్రభావంపడింది.అతనికాలంలోనేఅప్పటికేఎంతోగొప్పగాఆరాధించబడేమధుకేశ్వరుడికిఅతనుచాలాదానాలుచేసేడు.దేవాలయంలోపూజాదికాలనిర్వహణనిమిత్తంశైవపూజారులని,సిధ్ధంచేసేడు.దేవాలయంరికార్డులప్రకారం'మాధవభట్టు'ఆకాలంనాటిపూజారిగాపేరుతోసహాతెలుస్తుంది.నిర్మాణం,శిల్పాక్రుతిప్రకారంచూస్తే,మధుకేశ్వరాలయంక్రీ.శ.8-10 శతాబ్దాలమధ్యలోనిర్మించబడివుంటుంది..భీమేశ్వరదేవాలయం11వ శతాబ్దంలోనిర్మించబడిఉంటుంది.సోమేశ్వరదేవాలయం11శతాబ్దిమధ్యకాలంలోఇంకాఖచ్చితంగాచెప్పాలనుకుంటేఅనంతవర్మవజ్రహస్త-5కాలంలో(1038-1070)నిర్మించబడిఉంటుంది.ఇంతచరిత్రా..అనంతఖ్యాతీఉన్నమూలవిరాట్టులఅతీగతీఈదేశానికీఈరాష్ట్రానికీఇంతవరకూపట్టలేదువీటిముందుఉత్సవవిగ్రహాల్లాంటిదేవాలయాలకి(ఇదిఆదేవాలయాలన్నాఆదేవుళ్ళన్నాభక్తిలేకగానీఆప్రాంతాలమీదద్వేషంతోగానీఅంటున్నమాటకాదుఈప్రాంతందుస్ఠితిగురించే) అద్భుతనీరాజనాలంటున్నపాలకులున్నఈదేశానికీఈరాష్ట్రానికీఇకముందైనాపడుతుందేమోనన్నఆశాకలగటంలేదు. 

............ ఇంక తర్వాతి కాలంలోకి వస్తే,


క్రిష్ణదేవరాయలు

కొండవీడూ మనదేరా
కొండపల్లీ మనదేరా
కాదని ఎవ్వడు వాదుకు వస్తే
కటకందాకా మనదేరా..
అనివొళ్ళుపోతరంతోపాడుకునేరాయలసీమపాటకజనంపాటవిని,దాన్నినిజంచేయాలని,పొట్నూరుదాకావచ్చిజయస్తంభంపాతేసి,కటకాన్నిపాలించినఅమితపరాక్రమశాలిగజపతినినెగ్గలేక,మాయోపాయంతోకళింగతోసంధిమార్గంచేపట్టిన,స్ఫోటకమచ్చల..అయిదడుగుల(46 ఏళ్ళకాలంమాత్రమేజీవించిన)క్రిష్ణదేవరాయలు,నేటికర్ణాటకవాస్తవులకీ,రాయలసీమవాసులకీ,తెలంగాణావాసులకీ,ఆంధ్రసీమవాసులకీ,ఆరాధనీయుడవ్వొచ్చేమోకానీ......కాళింగులకిఅంతవాడుఎలాఅవుతాడు..?ఎందుకవుతాడు..?
..ఇంకశ్రీక్రిష్ణదేవరాయలుకళింగజాతికి,కళింగరాజ్యానికీచేసినదిఏమిటన్నదానిదగ్గరకివస్తే,46సంవత్సరాలుమాత్రమేబతికినఆమచ్చలమొహంకర్ణాటకరాజు(రాయలసీమఇంకాఇవ్వాళ్టికీఅతనిపేరునేపిలవబడుతోంది.దానిసంగతికాళింగులకిఅవసరంలేదుగానీ)విజయాలనిదీర్ఘంగావర్ణిస్తూ.అల్లసానిపెద్దిరాజుగారురాసినఈపద్యాన్ని"తొలుదొల్తనుదయాద్రిశిలదాకితీండ్రించు....మాడెములువ్రేల్చెనొడ్డాదిమసియొనర్చె..గటకపురిగాల్చెగజరాజుకలగిపఱవ..."అనితియ్యగాపాడుకునేవాళ్ళల్లోమొదటవరుసలోనిలబడాలనిదెబ్బలాటకుతయారయ్యేకాళింగులగొప్పతనంచెప్పడానికి'ఆడిదంసూరకవి'లాంటివాడేముందుకురాలేకపోయేడంటే..నాటి..ఈనాటి..ఏనాటికళింగజనమైనావలసవాదులకు,ఎంతగాదాసోహమన్నారో..లెక్కఎవరుపెట్టగలరు.?
మిగిలినప్రాంతప్రజలకీ,దేవుళ్ళకీఏదైనాగొప్పపనిఅన్నదిచేసేడేమోకానీతననిపెళ్ళిచేసుకోకపోతే,కళింగయువరాణినిబలవంతంగాతెచ్చితనగుర్రానికినాడాలుకొట్టేవాడికిచ్చిపెళ్ళిచేస్తాననిచెప్పినఆమనిషిమాటా,దాన్నిశాసనంగా,చెక్కించిసింహాచలంలోదేవాలయంగోడలమీదనిలబెట్టినఅంశం..ఆమధ్యకాలంలోఎప్పుడోప్పుడుసిగ్గుపడినధర్మకర్తలు,ఆశాసనాన్నిఆగోడమీదనుంచితొలగించినసంగతిఎందరుగుర్తించేరు.?ఎందరురంగునాయకమ్మలు,హోలోల్గాలూ,జయజయప్రభలూ,అమ్మలక్కలూ,అంధత్వసంధ్యలూ..దాన్నడిగేరు..? అడగరు..ఎందుకంటేతెలీదు..అన్నమాటవెనుక..మాకెందుకు..మేంకాళింగులమైతేకదా..కళింగస్త్రీలైతేఅడగరు..కళింగపురుషులేవాళ్ళనిఆంధ్రావాళ్ళనుకుంటున్నఫ్ఫుడు..వాళ్ళేఈరోజుదాకాఏసంగతీఅడగనప్పుడువాళ్ళస్త్రీలెందుకుఅడుగుతారు?మేమెందుకుఅడగాలి?అదడిగితేమాకేంలాభం?వాళ్ళసంస్క్రుతిమాకన్నాదిగువస్థాయిదికదా.అన్నసిగ్గుమాలినభేషజమేకదా!అందుకు ప్రధాన కారణమవుతుంది.

(Contd..)
-----------------------------------------------------------------------------------------------------------
నిన్నటికినిన్నఈ'విశాఖపట్టణం.నాదిఅంటే..నాదని'అనిసుబ్బిరామిరెడ్డి,పురందరేశ్వరీదెబ్బలాడుకుంటే"ఇదేంఘోరం..ఇదేంచోద్యం..ఈవిశాఖపట్టణానికీమీకూఏంసంబంధం..అనిఅడగగలిగినవాడొక్కడూకనబడదెందుచేత?..ఇలాఎన్నిప్రశ్నలకైనాసమాధానంనిండుసున్నాయేకదా..!
అన్నఆవేదనకికొంచెంఉపశమనంకలిగించేవార్త నాఫేసుబుక్కుపేజీలో కనిపించింది.ఇదిమితవాదతత్వమేకావొచ్చుకానీఆవేదనఒకటే..ఈవార్తనురాసినపివిఎస్ఎస్ ప్రసాద్,విశాఖపట్నం,గారికి ధన్యవాదాలతో..ఈవార్తనివాడుకున్నందు కుక్షమించమనికోరుతూ..





అన్నీఉన్నాఅయిదవతనంలేదంటారు.ఇపుడువిశాఖకూడాసరిగ్గాఅలాంటిదుస్థితినేఎదుర్కొంటోంది.ప్రపంచంలోఏనగరానికిలేనివిశాఖకుమాత్రమేఉంది.ఇటుసముద్రం,అటుకొండలతోసహజసిద్ధమైనసౌందర్యంఈనగరానిది.సముద్రవాయు,రోడ్డురవాణావ్యవస్ధకలిగినఅరుదైనఅవకాశంకూడావిశాఖదే.అటువంటివిశాఖఅభివృద్ధిలోమాత్రంవెనకడుగువేస్తోందిఅంటేఅదిపాలకులతప్పిదమేతప్పమరేమీకాదు.పాతికేళ్లనుంచివిశాఖవలసపాలకులచేతులలోకివెళ్లిపోయింది...ఎక్కడనుంచోవిశాఖకువచ్చిఉపాధి,వ్యాపారప్రయోజనాలనునెరవేర్చుకున్నవారుఆనకరాజకీయాలపైదృష్టిసారించారు.ధనబలం,కులబలంతోఅలాగెలిచినవారుసొంతప్రయోజనాలుచూసుకుంటున్నారుతప్ప...తమనుగెలిపించినప్రాంతానికిఏమాత్రంన్యాయంచేయలేకపోతున్నారు.కాంగ్రెసుసీనియరునాయకుడుటి.సుబ్బరామిరెడ్డితోమొదలైనవలసపాలనఇపుడుపతాకస్ధాయికిచేరుకుంది. 
గతఏడాదిజరిగినసార్వత్రికఎన్నికలలో..వలసపాలకులు,అధికశాతంఎన్నికయ్యారు.ఫలితంగాప్రగతిఅధోగతిపాలైంది.ఇటీవలవలసపాలకులగురించిసీనియరుమంత్రిసిహెచ్అయ్యన్నపాత్రుడుఘాటైనవిమర్శలుచేశారు.ఎక్కడనుంచోవచ్చారంటూమరోమంత్రిగంటాశ్రీనివాసరావుపైఆయనశరసంధానంచేశారు.ఆయనఏఉద్దేశ్యంతోవ్యాఖ్యలుచేసినాజనంమాత్రంఆమాటలతోఏకీభవిస్తున్నారు. విశాఖకురావాల్సినరెండవపోర్టునుతనసొంతజిల్లాప్రకాశంలోనిరామాయంపేటకుతరలించుకుపోయినగంటావైనంజనంమరువలేరు.నాడుకాంగ్రెసుమంత్రిగాఉండి,ఆయనచేసిననిర్వాకంఇది.ఇకఅయిదేళ్లపాటుఎన్టీఆరుతనయ,విశాఖనుంచిపార్లమెంట్కుఎంపిగాఉన్నాకేంద్రంలోమంత్రిగాచేసినావిశాఖకుఒరగబెట్టిందిఏమీలేదు.అంతకుముందువిశాఖఎంపిగాగెలిచినమాజీముఖ్యమంత్రినేదురుమల్లిజనార్ధనరెడ్డికూడావిశాఖకువేళ్లమీదలెక్కపెట్టినన్నిసార్లుమాత్రమేవచ్చారు.ఇలాఎవరికివారువిశాఖనుముందుదగా,వెనుకదగాచేశారు.ఇపుడువిశాఖఎంపీగాఉన్నహరిబాబుకూడావలసవాదే.ఆయనప్రకాశంజిల్లాతిప్పసముద్రంనుంచివచ్చినవారు.కేంద్రంనుంచిపోరాడివిశాఖకురైల్వేజోనుతేవడంలో..బీజేపీఏపీరాష్ట్రఅధ్యక్షునిగాఉండికూడాహరిబాబుఏమీచేయలేకపోయారన్న,విమర్శను ఎదుర్కొంటున్నారు. 
అంతేనాహుధ్హుధుతుపానువల్లదారుణంగాదెబ్బతిన్నవిశాఖకువేయికోట్లుతక్షణసహాయంఇస్తామన్నప్రధానిమోడీమాటకూడానెరవేరలేదు.ఇప్పటికైతే650కోట్లరూపాయలుమాత్రమేవిడుదలఅయ్యాయి.విశాఖరాజధానికావాల్సినఅర్హతలుకలిగిఉన్నాకూడావలసపాలకులకుపట్టకపోవడంవల్లనేదక్కించుకోలేకపోయింది.ఇక,ఉత్తరాంధ్రవెనుకబాటుప్రాంతాలకుప్రత్యేకరాయితీలుకూడారాకపోవడంవెనుకకూడాప్రజాప్రతినిధులఅలసత్వంఉంది.విశాఖరైల్వేజోనుఓవేళకేంద్రంకేటాయించినాఅదివిశాఖకుదక్కుతుందాఅన్నదిఅనుమానమే.ఎందుచేతనంటేరైల్వేజోనుకోసంవిజయవాడప్రజాప్రతినిధులతోపాటు,సీమప్రతినిధులుకూడాపట్టుదలతోఉన్నారు.వారితోపోలిస్తేబలమైనవాణినివినిపించేనాధుడేవిశాఖలోకరవుఅయ్యారు. ఎయిమ్సువంటిసంస్ధలతోపాటు,త్రిపుల్ఐటీవిశాఖకురాకుండాపోవడంవెనుకకూడామనప్రజాప్రతినిధులనిర్వాకమేఉందన్నది..జనంమాటగాఉంది.విశాఖవిద్యలనిలయంగా,సాంస్కృతికరాజధానిగా,పర్యాటకరాజధానిగా,సినీరాజధానిగాబహుముఖంగాఎదిగేందుకుఎంతోఅవకాశంఉంది,కానీ,ప్రభుత్వాలవద్దబలమైనవాదనవినిపించివాటినితెచ్చుకోవడంలోమాత్రంమనప్రజాప్రతినిధులువిఫలమవుతున్నారు.ఎన్నికలవేళప్రజలునాయకులుఏప్రాంతానికిచెందినవాడుఅన్నదానినిచూసుకోకుండాఓటువేయడమేఇపుడుచేటుతెస్తోందన్నమాటకూడావినిపిస్తోంది.వలసపాలకులుఎపుడూతాముపుట్టినగడ్డపైనేమమకారంచూపుతారుతప్ప,బతుకుతెరువుఇచ్చినప్రాంతంపట్లకాదన్నదిపదేపదేరుజువుఅవుతోంది.ఈనేపథ్యంలోవిశాఖలోపుట్టిపెరిగినవారైనారాజకీయంగా,ఆర్ధికంగానష్టపోతున్నవిశాఖపైభారీఉద్యమంచేపడితేనేతప్పఈప్రాంతంపైపాలకులకుచూపుపడదన్నదినిర్వవాదాంశం.ఏదిఏమైనావలసవాదాన్నిస్ధానికులుగట్టిగావ్యతిరేకించేరోజులురాకముందేఇక్కడనుంచినెగ్గినవారుతమబాధ్యతలనుత్రికరణశుద్ధిగానెరవేర్చాల్సిఉంటుంది.లేకపోతే,జనచైతన్యంవెల్లివిరిసినవేళ,ఈతాజామంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలంతామాజీలయ్యేరోజుఎంతోదూరంలోలేదన్నదివాస్తవం.
పివిఎస్ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,
-------------------------------------------------------------------------------------------------------------------