కళింగ రాజ్య ఉజ్వల చరిత్ర
"కల్లుకుండకి అత్తరు పూత పుయ్యగలసంస్కారం కళింగ వాసులది"
ముగురమ్మలలోపెద్దామె,ఇంకాచెప్పాలంటేమూలింటామెమనకళింగమాత,ఆమెవడ్డాదిపాపయ్యమాత్రమేచిత్రించగలిగిన,వయ్యారిసొబగులఅందాలతల్లి.మిలమిలమెరిసిపోతూన్నఆమె,మనఇన్నితరాలవారి,చేష్టలవల్లతనకుకలిగినదుఃఖాన్ని,మనకుతెలియకూడదనీ,తల్లిరత్నగర్భఅయినాపిల్లలుగర్భదరిద్రులైపోతున్నారన్నఆమెవేదననీ,మనకంటపడనివ్వకూడదనీతనవిశాలకేససంపదతో,వామహస్తంతో,చీరచెరగుతో,తనఅత్యంతశోభాన్వితమైనవదనాన్ని,సజలనేత్రాలనీ,మనకంటికికనపడకుండామరుగుపరుస్తోంది.ఎంతైనామనతల్లులకేతల్లికదాఆమె.!!ఆమెఅన్నపూర్ణకదా!! అలనాటిఅందాలకళింగపడతికదా..!!! మంచితనానికి హద్దులెరుగని అమ్మ కదా..ఆ లక్షణాలు మనలో ఎల్లలు లేకుండా పోయినందు వల్లనే కదా..
ఏమీసేతుమురా లింగా...? ఏమైందీ మాకళింగ..?
మాకాయుష్యం..మాకారోగ్యం..మాకుధనం..మీకురుణం..ఇవేసీమాంధ్రవాసులమనోగతమైనవాక్కులు.కళింగవాసులకుస్పష్టంగాకనిపిస్తున్నఇప్పటికార్యాచరణపథకాలు.
ఇంకమళ్ళీచరిత్రలోకివస్తే .అంధ్రజాతిమహాభారతయుధ్ధసమయంలో1500బి.సి.లోయుమునానదివొడ్డుకుచేరుకుంది.తెలంగాణాఅజాపజాఅప్పటికెక్కడాలేనేలేదు.మనకళింగవాసులుగర్వంగాచెప్పుకోగలిగినత్రేతాయుగపురాతనవారసత్వంఅప్పటికేమనరాజ్యానికిఉంది.మనద్వాపరయుగచరిత్రమననాయకుడిపేరుతోసహామనంగర్వంగాచెప్పుకోగలం.ఇదిసీమాంధ్రచరిత్రకారులకీ,తెలంగాణాసంస్క్రుతిషేర్వాణీలకీనాపెనుసవాల్.మీకుదమ్ముంటేఇదికాదనినిరూపించండి.
ముందుముందుబలమైనసాక్ష్యాధారాలతోమీరుమాపూర్వీకులజ్నానాన్నీ,సంపదనీ,సంస్క్రుతినీఎలాకొల్లగొట్టారోనిరూపించగలదమ్మున్నకాళింగుణ్ణి.
ఇంకకురుక్షేత్రయుధ్ధంఅయిపోయేకధర్మరాజుచేసినరాజసూయయాగంలోసహదేవుడు పాండ్య,ద్రవిడ,ఔధ్ర,కేరళ,ఆంధ్రదేశాలనుజయించిదండయాత్రకొస్తే,ఏడురోజులపాటుఅతన్నిమూడుచెరువులనీళ్ళుతాగించి,యుధ్ధవిజేతఅయినధర్మరాజుకోసంచివరకి,సంధికివొప్పుకున్నరాజులపాలితులం..కళింగులం..మేంఎవరిసంస్క్రుతినిదోచుకున్నవాళ్ళం.?సీమాంధ్రులకీ,తెలంగాణావాళ్ళకీఎవరికీఅప్పటికిఏసంస్క్రుతీలేనేలేదే..దోపిడీకిఎగబడ్డవాళ్ళు,వాళ్ళే అవుతారుకదా..!
మహాభారతయుధ్ధంతర్వాతకళింగరాజ్యంకొత్తక్షత్రియపాలనలోకివెళ్ళింది.చాలాతొందరగానేతనరాజ్యవైభవాన్నిఅదిపునర్నిర్మించుకుందన్నసంగతిబౌధ్ధగ్రంధం"మహాగోవిందసత్తాంత"మనకివివరిస్తుంది.మహాభారతయుధ్ధంతర్వాతక్రీ.పూ362లోమహాపద్మనందుడురాజయ్యేదాకా32క్షత్రియవంశాలుకళింగనేలేయనిపురాణాలుచెపుతున్నాయి..నందుడిపాలనలోమొత్తంకళింగరాజ్యంమగధసామ్రాజ్యంలోభాగంగానేఉండేదిఅనిచరిత్రచెపుతోంది..ఆశోకుడితాతచంద్రగుప్తుడు మొదటకళింగాన్నిస్వంతంచేసుకోవటానికియుధ్ధంప్రకటించేడుకానీ,ఆపనిమాత్రంచెయ్యలేకపోయేడు.అప్పుడుకళింగ రాజ్యంనౌకాయానంలోభారతదేశవాణిజ్యాన్నేకొత్తపుంతలుతోక్కించింది.నౌకాయానప్రతిభలోకళింగసాహూలుగడించిన ఖ్యాతిభారతదేశంలోమరేజాతికీమరేరాష్ట్రానికీలేనేలేదు.
(మనథాపర్లూ,కోశాంబీలకీఅక్కరలేకపోవచ్చునేమోకానీ,టాలెమీ,ప్లినీలకివీళ్లవాగాడంబరంఅవసరంఏముందికనుక.మనదేశచరిత్రని,మనవిశ్వవిద్యాలయాలమేతావులుఎంతైనామార్చి,ఎలాగైనారాసి,అవార్డులూ,రివార్డులూ,కొట్టేసితమపబ్బాలుగడుపుకున్నవాళ్లుమాత్రమేఅయిపోయేరు..అయిపోతున్నారు.కానీవిదేశచరిత్రకారులచిత్రీకరణనువీళ్లెలాఅడ్డుకుంటారు.ఏనాడూఒక్కపాఠ్యాంశాన్నీబోధించకుండానేఈమేతావులులక్షలకిలక్షలజీతాలనీ,విమానఖర్చులనీఅడ్డగోలుగాతినేస్తూ(అదంతాప్రజాధనమేవాళ్లబ్బఇచ్చినజాగీరూకాదు.వాళ్లనిప్రోత్సహించేరాజకీయనాయకులజేబుసొమ్మూకాదు.)ఉద్యమాలనీ,కవిత్వాలనీతమవొంటిమీదఈగనన్నావాలనీకుండా,అనేకమందినిబలిపశువులుగాచేసి,వొంటరిగామందుకొట్టో,కొట్టకుండానోచంకలుగుద్దుకోవచ్చేమో..ప్రభుత్వాలు,ఉర్లగడ్డలూపద్మశ్రీలుఇవ్వవొచ్చేమో,ఇప్పించవచ్చేమో.కానీఈనాటిఅంతర్జాలంచరిత్రనిప్రపంచీకరణచేస్తున్ననేపధ్యంలోఏవిశ్వవిద్యాలయఆచార్యుడైనాబోధనాపరంగానీతిమంతుడుకాకపోతేఅసువులుబాసిపోవడమేకాదు.అస్తికలుకూడామిగలకుండాపోతారుఅందుకేకాబోలుగొప్పదార్శనికుడు,రాజనీతివేత్తఅయినగౌరవచంద్రబాబునాయుడుగారు(తనుముఖ్యమంత్రిగాఉన్నకాలంలో)ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలోనికాలేజీలలోచరిత్రోపాధ్యాయులఅవసరమేలేదనిఅదిదండగనిగొప్పగాపేర్కొంటూ,ప్రభుత్వజూనియర్కాలేజీలలో2001నుండి.ఆపోష్టునేతొలగించేరు...)
ఇంకకురుక్షేత్రయుధ్ధంఅయిపోయేకధర్మరాజుచేసినరాజసూయయాగంలోసహదేవుడు పాండ్య,ద్రవిడ,ఔధ్ర,కేరళ,ఆంధ్రదేశాలనుజయించిదండయాత్రకొస్తే,ఏడురోజులపాటుఅతన్నిమూడుచెరువులనీళ్ళుతాగించి,యుధ్ధవిజేతఅయినధర్మరాజుకోసంచివరకి,సంధికివొప్పుకున్నరాజులపాలితులం..కళింగులం..మేంఎవరిసంస్క్రుతినిదోచుకున్నవాళ్ళం.?సీమాంధ్రులకీ,తెలంగాణావాళ్ళకీఎవరికీఅప్పటికిఏసంస్క్రుతీలేనేలేదే..దోపిడీకిఎగబడ్డవాళ్ళు,వాళ్ళే అవుతారుకదా..!
మహాభారతయుధ్ధంతర్వాతకళింగరాజ్యంకొత్తక్షత్రియపాలనలోకివెళ్ళింది.చాలాతొందరగానేతనరాజ్యవైభవాన్నిఅదిపునర్నిర్మించుకుందన్నసంగతిబౌధ్ధగ్రంధం"మహాగోవిందసత్తాంత"మనకివివరిస్తుంది.మహాభారతయుధ్ధంతర్వాతక్రీ.పూ362లోమహాపద్మనందుడురాజయ్యేదాకా32క్షత్రియవంశాలుకళింగనేలేయనిపురాణాలుచెపుతున్నాయి..నందుడిపాలనలోమొత్తంకళింగరాజ్యంమగధసామ్రాజ్యంలోభాగంగానేఉండేదిఅనిచరిత్రచెపుతోంది..ఆశోకుడితాతచంద్రగుప్తుడు మొదటకళింగాన్నిస్వంతంచేసుకోవటానికియుధ్ధంప్రకటించేడుకానీ,ఆపనిమాత్రంచెయ్యలేకపోయేడు.అప్పుడుకళింగ రాజ్యంనౌకాయానంలోభారతదేశవాణిజ్యాన్నేకొత్తపుంతలుతోక్కించింది.నౌకాయానప్రతిభలోకళింగసాహూలుగడించిన ఖ్యాతిభారతదేశంలోమరేజాతికీమరేరాష్ట్రానికీలేనేలేదు.
(మనథాపర్లూ,కోశాంబీలకీఅక్కరలేకపోవచ్చునేమోకానీ,టాలెమీ,ప్లినీలకివీళ్లవాగాడంబరంఅవసరంఏముందికనుక.మనదేశచరిత్రని,మనవిశ్వవిద్యాలయాలమేతావులుఎంతైనామార్చి,ఎలాగైనారాసి,అవార్డులూ,రివార్డులూ,కొట్టేసితమపబ్బాలుగడుపుకున్నవాళ్లుమాత్రమేఅయిపోయేరు..అయిపోతున్నారు.కానీవిదేశచరిత్రకారులచిత్రీకరణనువీళ్లెలాఅడ్డుకుంటారు.ఏనాడూఒక్కపాఠ్యాంశాన్నీబోధించకుండానేఈమేతావులులక్షలకిలక్షలజీతాలనీ,విమానఖర్చులనీఅడ్డగోలుగాతినేస్తూ(అదంతాప్రజాధనమేవాళ్లబ్బఇచ్చినజాగీరూకాదు.వాళ్లనిప్రోత్సహించేరాజకీయనాయకులజేబుసొమ్మూకాదు.)ఉద్యమాలనీ,కవిత్వాలనీతమవొంటిమీదఈగనన్నావాలనీకుండా,అనేకమందినిబలిపశువులుగాచేసి,వొంటరిగామందుకొట్టో,కొట్టకుండానోచంకలుగుద్దుకోవచ్చేమో..ప్రభుత్వాలు,ఉర్లగడ్డలూపద్మశ్రీలుఇవ్వవొచ్చేమో,ఇప్పించవచ్చేమో.కానీఈనాటిఅంతర్జాలంచరిత్రనిప్రపంచీకరణచేస్తున్ననేపధ్యంలోఏవిశ్వవిద్యాలయఆచార్యుడైనాబోధనాపరంగానీతిమంతుడుకాకపోతేఅసువులుబాసిపోవడమేకాదు.అస్తికలుకూడామిగలకుండాపోతారుఅందుకేకాబోలుగొప్పదార్శనికుడు,రాజనీతివేత్తఅయినగౌరవచంద్రబాబునాయుడుగారు(తనుముఖ్యమంత్రిగాఉన్నకాలంలో)ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలోనికాలేజీలలోచరిత్రోపాధ్యాయులఅవసరమేలేదనిఅదిదండగనిగొప్పగాపేర్కొంటూ,ప్రభుత్వజూనియర్కాలేజీలలో2001నుండి.ఆపోష్టునేతొలగించేరు...)
అప్పటికేదేశవిదేశాలలోకాళింగులుతమసత్తానీ,పాటవాన్నిప్రదర్శించేస్ఠాయికిఎదిగిపొయేరు.రోమన్చక్రవర్తిసైన్యంలోకాల్బలంలో విల్లూఅమ్ములతోకాళింగులుఉండేవారురోమ్ సంపదని కళింగవ్యాపారస్తులే ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నా రని రోమన్ చరిత్రకారులు గోలపెట్టేరు.
(Contd..)
Wish you All a very Happy New Year..Friends--
Ihope that all of you (who are kalingaas and who are sympahetic)will raise a loud-cry for the"KalingaState".
I`m declaring that I have historical proofs for all my writings in this blog.spot.
Iwant nothing from you all except your vote for"KalingaKeka". It is not a business deal dear all ...
"Thanks for your sharing enthusiasm in this year.The God will be with all of us and our families.. I believe.
yours ever loving
"Vedaprabhas"