కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

28, ఫిబ్రవరి 2015, శనివారం

కోడిని,తిట్టినతిట్టు..కోడలికెరుక..అన్నట్టు...

కోడిని,తిట్టినతిట్టు..కోడలికెరుక..అన్నట్టు..అశోకుడుకళింగులకిచేసినఅపకారం కళింగులకే తెలుస్తుంది.. 


సాలెవాడైనఛండగిరికుడూ,బ్రాహ్మణిపుత్రుడైనఛండఅశోకుడూపరమఛండాలంగామగధరాజ్యాన్నిభయ,భీతావహసామ్రాజ్యంగాచేసి,అతలాకుతలంచేస్తున్నసమయంలోక్కడహిందూధర్మంపరమబలహీనంగావుండేది.ఆకాలంరాజులు,చాలామందిబౌధ్ధమతానికీ,జైనమతానికీఇచ్చినప్రాధాన్యతహిందూధర్మానికీ,పురాణాలకీ,సంస్క్రుతభాషకీ,బ్రాహ్మణభావజాలానికీఇవ్వకపోవటంవల్లహిందూదేశం,బుధ్ధుడు,మహావీరుడుజన్మించినదేశంగానేఆకాలంలోగుర్తింపబడుతూవుండేది.బౌధ్ధమతంచాలాబలంగావుండేది.బౌధ్ధభిక్షువులు,దేశమంతటాగౌరవింపబడుతూనేవుండేవారు.అప్పటికేఅశోకుడితాత,మౌర్యచంద్రగుప్తుడికిచాలాముందుకాలంనుంచే,రమారమిఆరుశతాబ్దాలకాలంముందునుంచే(విదేశచరిత్రకారులఉల్లేఖనాలకాలాన్నిపరిగణనలోకితీసుకున్నట్లయితే)సముద్రసామ్రాజ్యంలోజగజ్జేతగావెలుగులీనినకళింగవర్తకసామ్రాజ్యం,బ్రాహ్మణభావజాలానికిభిన్నమైన..స్వతంత్రరాజ్యంగావుండేది.అందుకేఉత్తరాదిఆర్యులకిఅదిఎప్పటికీకొరకరానికొయ్యగానేఉండేది.భారతదేశంలోనాటికీనేటికీ,ఏచరిత్రకారుడూకాదనలేని..కాదనటానికినోరుపెగల్చలేనిఆధారాలతోఉన్నఒకేఒకసత్యంఏమిటంటే,బోధాయనస్మ్రుతిరచించినబొధాయనుడు,క్రిష్ణజింకసంచరించనిదేశాలన్నీమ్లేచ్ఛదేశాలనిమనువుతనమనుస్మ్రుతిలోముద్రవేస్తే,అందులోకళింగదేశాన్నితానుజతచేసి.ఇదిబ్రాహ్మణులునివశించనిదేశంగాపేర్కొన్నాడు.అంతేకాదు..అతడుధర్మాలని,చెప్పడంలోదేశాన్నిఉత్తరదక్షిణాలుగాకూడావిభజించి,ఎవరిఆచారాలువాళ్ళేపాటించుకోవచ్చనికూడాచెప్పేడంటే,అప్పటికళింగదేశప్రాభవం...అదిఎంతసర్వసత్తాకస్వతంత్రదేశంగా,గణతంత్రరాజ్యంగాఉండేదో,స్పష్టమవుతుంది.ఆకళింగరాజ్యంఒక్కమహాపద్మనందుడినిమాత్రమేతన,రాజ్యాధిపతిగా,అంగీకరించింది.అదికూడా ఏయుధ్ధంలోనో,ఓడిపోయిఅంగీకరించడంకాదు.దేశవిదేశాల,వ్యాపారవ్యవహారాల్లోఅదిఅవసరంఅనిభావించడంవల్లకావొచ్చుచిన్నచిన్నవేరువేరురాజ్యాలుగా,వేరువేరుతెగలుగాఉన్నకళింగరాజులుఅందరూకలిసి,ఒకకూటమిగాఏర్పడాలనిఅనుకోవడంవల్లకావొచ్చు.
మహాపద్మనందుడితర్వాతఏలిన8మందినందులకాలంలోనూకళింగదేశంనందసామ్రాజ్యంలోభాగంగానేఉండిపోయిందిఎందుకంటే,నందులుకళింగదేశంలోవ్యవసాయానికి,ఇతోధికసహకారాన్నిఅందించేరు.సాగునీటివ్యవస్థకిగణుతికెక్కినప్రాభవాన్నిచ్చేరు.మహాపద్మనందుడునీటిప్రాజెక్టులునిర్మించడంమొదలుపెట్టిసముద్రతీరప్రాంతమైనకళింగ రాజ్యంలోమంచినీటికరువులేకుండాచేసేడు*1..   


                      
 తర్వాత,బ్రాహ్మణమేధావి,చాణక్యుడు,నందులమీదకోపంతో,"నందా..దుర్మదాంధా..ఎంతపనిచేసితివిరా..అవమానము..ఘోరపరాభవము..నిండుసభామధ్యంబున,సకలజనమంత్రిపురోహితాపరివారసమక్షంబుననాకేశములబట్టికిందకీడ్చి,నేలబడవైచి"ఫో..బాపడా.."అనిపరిహసింతువా..ఈచాణక్యుడునీకు,క్షుద్రకీటకమువలెగోచరించెగా.హు..నీవుపట్టిలాగినఈకేశములు,విశేషమేథాగరిమతో,దేవగురువుబ్రుహస్పతినేధిక్కరింపజాలుఒకదివ్యవిప్రోత్తమునవని,ఈపవిత్రశీర్షముచతుర్వేదోపనిషదులపారముముట్టినట్టిఒకధర్మశాస్త్రపారంగితుడిదనిఎరుగవయితివి..నీమేలుకోరిప్రమాదమునకు,హెచ్చరింపవచ్చినఈపారుడుఅర్ధశాస్త్రానికిఆటపట్టని,రాజనీతిపారంగతుడని..తెలుసుకోలేనిపాషండుడా.!"
అని ఛీత్కరించి,నందవంశాన్నిచంద్రగుప్తుడితోడ్పాటుతో,సమూలనాశనంచేసి,చంద్రగుప్తుడికిమగధరాజ్యపగ్గాల్నిచేపట్టేలాచేసేక,మళ్ళీబ్రాహ్మణభావజాలానికి,భారతదేశంలో,కొత్తరూపువచ్చింది.360బి.సి.లోబుధ్ధనిర్యాణంతర్వాత160ఏళ్ళకిఇంకాఅశోకుడుబౌధ్ధమతంలోకిచేరకముందుబొధివ్రుక్షాన్నినరికించేడనిఅశోకవాదనచెపుతుంది.అంతేకాదు.అశోకుడుబౌధ్ధమతంలోకిచేరేక,ఆవ్రుక్షంమీదఅతనుపెంచుకున్నమమకారాన్నిచూడలేకఅతనిరాణిఆచెట్టునినరికించివేస్తే,అశోకుడుశోకించి,పాలతోదానికిఅభిషేకంచేయించి120అడుగులఎత్తువరకూదానిఎదుగుదలనురక్షించడానికి,దానిచుట్టూ10అడుగులఎత్తులోగోడకట్టించేడనికూడాఆగ్రంధంచెపుతుంది..ఇంకాఅశోకుడుబౌధ్ధభిక్షువులనుచంపి,వాళ్ళతలలను,తెచ్చినవాళ్ళకిబంగారునాణేలుఇస్తానని,ఆశపెట్టేడనిఅలాఅతడుఆశపెట్టడంవలన,మగధలోనిప్రజలుడబ్బుకోసంఎంతమందోభిక్షువులనిహతమార్చేరనికూడా,అశోకవాదనచెపుతుంది.అలాచంపడంలో,బౌధ్ధమతాన్నిఅవలంబించి,అర్హతుడిస్థాయినిచేరుకున్నఅశోకుడి..స్వంతతమ్ముడు,విరాగీఅయిన'వీతఅశోకుడి',జుత్తుబాగాపెరిగిపోవడంవలన,అతనితలకూడాగుర్తించలేక,నరికితెచ్చిఅశోకుడికి,ఒకరుచూపితేఅప్పుడుకలిగిన,పట్టరానిదు:ఖంతో,అతడుబౌధ్ధభిక్షువులనుచంపడంఆపేడనీఅశోకవాదనచెపుతుంది.కొన్నివేలమందిబౌధ్ధభిక్షువులుఆదురంతానికి,నిలబడలేకకళింగదేశ,వంగదేశ,నౌకలమీదదేశదేశాలకీవెళ్ళిపోయేరనీ,.అందుచేతనేఇతరదేశాల్లోబౌధ్ధమతంవేళ్ళూనుకుందనీ,విస్తరించిందనీకూడావిదేశచరిత్రకారులురాసినచరిత్రచెపుతుంది.దాన్నంతటినీపక్కనపారేసి,అతనుచెక్కించుకున్నశాసనాలేపరమప్రామాణికాలుగా,తీసుకునిఅందులోగోరంతఅతనుచెపితేకొండంతలుగాపెంచిపారేసి,తరతరాలుగామనదేశచరిత్రకారులు,చరిత్రవిద్యార్ధులకిప్రాధమికవిద్యాబోధనలోచేస్తున్నమోసం..ఏదోపిడీతోపోల్చగలం.?.ఏదుర్మార్గంతోతూచగలం.?దేశవిదేశాల్లోబౌధ్ధమతవ్యాప్తికిఅశోకచక్రవర్తే,కారణమనీ.అదిఅశోకుడిగొప్పతనంగా..మాత్రమేఅభివర్ణించడం,ఒక్కభారతచరిత్రకారులకేచెల్లింది..చెల్లుతోంది..కూడా.  
బౌధ్ధమతంతోపాటుఅంతకుముందునుంచీవున్నజైనమతంకూడా,గౌతమబుధ్ధుడికిప్రధమశిష్యులుగాతపుస,భల్లకలనిఅందించిన,నీలసముద్రసేవితమైవుండే,కళింగదేశంలోప్రజలచేతా,ఆంధ్రదేశంలోనిప్రజలచేతా,సమాదరింపబడుతూవుండేవి.జైనమతపరంగాకొన్నిజైనగురుపీఠాలుకళింగదేశంలోనూ,ఆంధ్రదేశంలోనూగొప్పవిద్యాకేంద్రాలుగావుండేవి.అవి,రామతీర్ధం,చీపురుపల్లి,పెద్దాపురం(కళింగదేశం),బెజవాడ(ఆంధ్ర),హనుమకొండ(తెలంగాణా),దానవులపాడు(రాయలసీమ)అప్పటికి,భద్రాచలాలూ,అభద్రతానగరాలూ,ఒంటిమిట్టలూ,తాటిమట్టలూ,వాల్మీకిపురాలూ,వ్యాసపట్టణాలూ,లాంటిగ్రామాలుఏగుర్తింపుకీనోచుకోలేదు.నిజంచెప్పాలంటే,అవిఇంకాపుట్టనేలేదు..ఇప్పుడుఅక్కడి,రామదేవాలయాలు,వందలఏళ్ళపురాతనమైనవని,పుంజాలుతెంపుకుంటున్నపండినతొండలు.,వాటినినిర్మించినరాజుల,తాతలముత్తాతలు,ఆగొప్పజైనవిద్యాకేంద్రాలుపైప్రాంతాల్లో..పరిఢవిల్లినకాలంలో,ఏబొందల్లోబొక్కబొర్లాపడివున్నారో..ఏయుధ్ధాల్లోయుధ్ధం,చేసేవాళ్ళకత్తులకిపదునుపెడుతూ,వాళ్ళగుర్రాలకికళ్ళేలుతయారుచేస్తూ,వాటిగిట్టలకినాడాలుకొడుతూబతికేసేరో,ఆతర్వాతజరిగినఘోరకళింగయుధ్ధంకాలంలోఏమారుమూల,ముడుక్కునిపడుక్కున్నారో.. చెప్పలేరు.ఈనాటికీవాళ్ళ,ఆకాలంసంగతి..అంటే,క్రీస్తుపూర్వకాలంనాటిసంగతిఎవ్వరికీతెలీనేతెలీదు.ఆనాడేకాదు..ఈనాడుకూడాఆవిషయాలనుగుర్తించేందుకు,వాటినిగుర్తించేఆధారాలుగానీశాసనాలబండలుగానీ..భూతద్దాలుపెట్టుకునిమరీవెతికిచూసినాకనిపించనేకనిపించవు..చారిత్రకఆధారాలుగా,పర్యాటకప్రదేశాల్లోశిధిలాలుగానిలిచిఉన్ననేటిశిల్పాలముక్కులుచెక్కి,కాళ్ళు,చేతులూవిరిచిమాత్రమేకాదు..లెక్కలుతీస్తే,నిజాలుచెప్పిన,శాసనాలను,సున్నంగానుగల్లోతిప్పి..సున్నంచేసినపాలకులూ,పునాదిరాళ్ళుగావాడినేడుజాడన్నదేలేకుండాపోయినకోటలనికట్టుకునిఈభూమినిఏలినరాజులుకూడాలెఖ్ఖకిమించిపోతారనేచెప్పాలి.  *,2,3,&4.
                                                    సముద్రుడు

 ...........చండగిరికుడుఉద్దండంగాచావులమందిరంలోచావులజాతరజరిపిస్తున్నప్పుడు,ఒకరోజు"సముద్ర"అనేబౌధ్ధభిక్షువుపాటలీపుత్రంవచ్చేడు.అతనితండ్రితానుసముద్రప్రయాణంలోఉండగా,కొడుకుపుట్టేడనిఅతనికిఆపేరుపెట్టేడు.సముద్రకిపన్నెండేళ్ళువచ్చేసరికిఅతనితండ్రిచనిపోతే,అతనుసన్యాశిఅయ్యేడు.పాటలీపుత్రంవచ్చినఅతడుభిక్షకోసంతిరుగుతూ,అనుకోకుండా'చావులమందిరం'లోకిఅడుగుపెట్టేడు.లోపలకనిపిస్తున్నభయంకరవిషయాలుచూసికలవరపడి,అతనువెళ్ళిపోబోతుండగాచండగిరికుడుఅతన్నిఅడ్డుకున్నాడు."ఇదినీబ్రతుకుఅంతమయ్యేప్రదేశం..నువ్వాగు".అన్నాడతనితో.అయితేసముద్రకళ్ళవెంటనీరుకారుతుండడంచూసి,ఆశ్చర్యంకలిగి"నువ్వుసన్యాశివి..నీకుచావంటేభయమా..అనికూడాఅడిగేడు.జవాబుగాసముద్రుడు,"అయ్యా..ఈదేహంనాశనమవుతుందనికాదు..నాబాధ.శాక్యసింహం,బతకటంలోకష్టంఏమిటో,ఎందుకో,ఎలాగోతెలుసుకునిమరీనిర్వాణంచెందమనిమాభిక్షువులకు,బోధిస్తే,నేను,అదితెలుసుకోలేకపోతున్నానేఅన్నదేనాబాధ."అనిచెప్పేడు."నేనుచావుకుసిధ్ధమే..కానీఒక్కనెలరోజులుసమయంమాత్రంఇవ్వు.."అనిఅడిగేడు.ఏకళనున్నాడోగానీ,గిరికుడు"సరే..నువ్వుకోరినట్టుసమయంఇస్తాను..కానీఅదిమాత్రంఏడురోజులే.".అన్నాడు. సముద్రచావుమీదభయంతోవేచిఉన్నాడు.
ఏడవరోజుపొద్దున్నచండఅశోకుడుతనఅంత:పురంలోనిఒకస్త్రీఒకమగాడితోప్రేమగామాట్లాడడంచూసేడు..కోపంతోవాళ్ళిద్దరినీచావులమందిరానికిపంపించి,వాళ్ళనిచంపమనిగిరికుడికిఆదేశాలిచ్చేడు.గిరికుడువాళ్ళిద్దరినీ,రోటిలోవేసిరాళ్ళతోపాటుకలిపిమరీరుబ్బిచంపేడు.అటువంటిచావును,అంతకుముందుఅలాటివెన్నోచావులనూఅక్కడచూసినసముద్రుడికిబుధ్ధుడిబోధనలతత్వంఅవగతమైంది.ఆరాత్రిఅతడికి,ఆఖరిరాత్రి.ఆరాత్రంతాఆలోచించిఅతడుభూబంధనాలుతెంచుకునిఅర్హతుడయ్యేడు.
తెల్లవారగానే,చండగిరికుడుఅతనిదగ్గరకివచ్చి"సన్యాశీ.నీహింసకిసమయమైం ది.బయల్దేరు.." అన్నాడు.
సముద్రప్రశాంతంగాచెప్పేడు."నాజ్నానరాహిత్యంతొలగిపోయింది.నీకునచ్చినదిచెయ్యిమిత్రమా...పద.."అన్నాడు.
గిరికుడు,,సముద్రుడినితీసుకుపోయినీళ్ళతో,రక్తంతోనింపినపెద్దమూకుడులోకి,విసిరి,కిందమంటనివెలిగించేడు..అప్పుడుఅతడు,ఆతర్వాతఅశోకుడుకూడాఆశ్చర్యపోయినసంగతులుచాలాజరిగేయి...
(Contd..)
------------------------------------------------------------------------------------------------------------------------
*1.a.ఖారవేలుడిచరిత్ర,ఆసంగతిస్ఫుటంగాచెపుతుంది.
*b.అసురఘర్(ప్రస్తుతంఒడిషారాష్ట్రంలోఉన్నకలాహండిప్రాంతలోదొరికిన,పంచ్మార్క్కలిగిన4గుర్తులున్ననాణేలు,నల్లనిమెరుగుపూతతోవున్నమట్టిపాత్రలుమౌర్యులముందుకాలంనాటికాళింగులగొప్పదనాన్నిచాటుతూ,చెపుతాయి.

*2.ఒక్కకోహినూర్వజ్రాన్నిమాత్రమేకాదు..మయూరసింహాసనాన్నిమాత్రమేకాదు.కోటేరులాంటిముక్కుతో,అత్యద్భుతరూపురేఖాసౌందర్యంతోఅచ్చెరువుకలిగించేశిల్పసుందరీమణులనీ,ఇన్నీ,అన్నీఅనిఎవరూచెప్పలేనిఎన్నోకళాక్రుతులనీ,విలువైనతాళపత్రగ్రంధాలనీ,తమతమదేశాలకిఓడల్లోతరలించుకుపోయినవిదేశీదోపిడీదారులూతక్కువగాఏంలేరు.వాటినిఏభారతీయుడయినా.. ఏ నాడయినా.తనదేశంకోసమనితిరిగితెచ్చినదాఖలాకూడాఏదీలేనేలేదు.


*3.ఒక్కఉదాహరణకావాలనుకుంటే,సింహాచలందేవాలయగోడలమీద,చాలాకాలంపాటుఉండి.ఇప్పుడులేకుండాపోయినక్రిష్ణదేవరాయకాలంనాటిఆరాజుగజపతులనిదూషించినశాసనం..ఇప్పుడేదీ.?.ఎక్కడుంది..?.


*4.హ్యుయత్సాంగ్,క్రీ.శ.645లోచైనాకితిరిగివెళ్ళేటపుడుఅతన్తోపాటుతిసుకువెళ్ళినవిగానమోదుచేయబడినవి.(అశోకవాదనలోకాదు) 
1.500తధాగతునిశరీరఅవశేషాలు 
2.పారదర్శకపీఠంమీదవున్నబంగారుబుధ్ధప్రతిమ 
3.కౌశాంబిరాజుఉదయనుడుచేయించినగంధపుచెక్కతో,పారదర్శకపీఠంమీదవున్నబుధ్ధప్రతిమకినకలు.
4.బుధ్ధుడుతననిర్యాణానంతరంస్వర్గంనుండిదిగివచ్చినరూపంతోవున్నప్రతిమ నకలు.
5.3బంగారు,వెండి,గంధపుబుధ్ధప్రతిమలు 
6.124మహాయానసూత్రాలపుస్తకాలు 
7.పల్లకీలమీదతీసుకువెళ్ళినగుర్తుతెలియని520ఇతరవస్తువులు 
8.22గుర్రాలమీదతీసుకువెళ్ళినఇతర పుస్తకాలు.


21, ఫిబ్రవరి 2015, శనివారం

రామ....రామ..తీర్ధం పోయింది..ప్రసాదం ఏదీ..?.. ఇంతవరకూ ఏదీ లేనేలేదు. కళింగా..!

రామ....రామ..తీర్ధం పోయింది..ప్రసాదం ఏదీ..?.. ఇంతవరకూ ఏదీ లేనేలేదు. కళింగా..!  

   
                                          రామతీర్థం దెవాలయం 

అవును..గంజాంజిల్లాలోనిమహేంద్రగిరినుండి,గోదావరినదిఇవతలివొడ్డువరకూఉన్నకళింగవాసులకి,మాసీమ..కళింగసీమన్నభావనేపోయి,దగ్గరదగ్గరవందఏళ్ళయ్యింది..ఆంధ్రరాష్ట్రంఏర్పడినపుడు*ఫజల్ఆలీకమిషన్చేసినదానిమీదఎందుకిలా.ఏమిటీఘోరం.అన్నవాళ్ళుఅప్పుడూ,ఇప్పుడూఎవరూలేరు.అంతేకాదు..మనకికళింగపట్నం,సింగుపురం,దంతపురం,పిఠాపురం,కోరంగి.రాజధానులుగాఉండేవన్నఆలోచనన్నదికూడాలేకుండాపోయిఎన్నోవందలఏళ్ళే..య్యింది.అందువల్లనేకాబోలువిజయవాడమనందరిరాజధానిఅనిఇప్పటిప్రభుత్వంఅంటే,అదేఎందుకుకావాలి.అన్నఒక్కగొంతుకా..మొన్నకూడా లేదు.
ఇప్పుడు..రామతీర్ధం..పోయింది.ఖచ్చితంగాఏకళింగగొంతూ..కేకపెట్టదు.పొరబాటునఏసాధువో,భక్తుడో,స్వామో..మాకాబిచ్చంవెయ్యండిఅనడిగి,"మీడియాకెక్కిపోయిమరీఅడిగేసేనని"రొయ్యమీసాల్లాంటిమీసాలుగుండ్రంగాతిప్పేసుకుంటే."రామ..రామా.."అని,రామకోటిరాసుకోండి.మీరదిబాగాచేయగలరు..బోలెడుపుణ్యాన్నిమీరేసంపాదించగలరు.మాకదిచేతకాదు..మాదిరక్తచరిత్రకదా.కనుకేమాఒంటిమిట్టనుప్రభుత్వదేవాలయంచేసేం..."అంటేమననాయకులూ,మనమూఎగిరిగంతులువేసిమరీఒంటిమిట్టకోసం..ఒంటిబట్టదీక్షలులాంటివి కొత్తగాడిజైన్చేసిమరీచప్పట్లు,తాళాలతోధణుతెగిరిపోయేలాచేయగలం.ఇంకేంమిగిలుందనీకళింగవాసులకి.?రాజధానినిర్మాణానికి,మొగలాయీలకిజిజియాపన్నుచెల్లించినవాళ్ళల్లాఉద్యోగులుజీతాల్లోకోతలుకోయించుకుంటూ,హుధూధ్కిఅందరితోబాటుగావిరాళాలందిస్తూ,"దొరా..నీబాంచెన్..నీకాల్మొక్కుతమే.."అనితెలంగాణానుంచినేర్చుకున్నబానిసనుడికారంప్రకారంతలలూపుతూ, ఇద్దరునాయుళ్ళుఏంచెపితేదాన్నేతూ.చ.తప్పకుండాచేస్తూ,,తర్వాత,తరాలవాళ్ళుమొఖంమీదఉమ్మేస్తారనితెలిసినా,అప్పుడుమనంఎలాగూఉండంకదా..అన్నధీమాతోబతికేస్తున్నచిమూ,నెత్తురుఎప్పుడోఅశోకుడికాలంలోనేచంపేసుకున్న,కళింగజాతివాళ్ళంకదా..!

 చండఅశోకుడు
మరొక్కసారి మళ్ళీ.అశోకవాదనచెప్పిన,చండఅశోకుడిగాధలోకివస్తే......మంత్రిరాధాగుప్తుడిసలహాఇష్టపడినతర్వాత,అ.శోకుడుఅతణ్ణి,తనకికావల్సినవాళ్ళని,కర్కశులయినతలవరులనీ,వెతికిమరీఎంచమన్నాడు.అలాటివాళ్ళనిఎవరినైనాతనముందుకుతెస్తేవాళ్ళుతనుచెప్పినట్టునడవలేనివాళ్ళయితే,ఎంపికచేసినవాళ్ళతలలు,ఆఉద్యోగానికిఒప్పుకున్నవాళ్ళతలలూఅందర్నీపక్కనపెట్టిమరీనరికేస్తానన్నాడు.
ఆభారాన్నిమీదవేసుకున్నఉద్యొగులెవరికీ,కంటికినిద్రలేదు.విషయాన్నితెలుసుకున్నఏదుర్మార్గుడూఆపనికిఒప్పుకోవటంలేదు.చివరికిఒక్కడేదొరికేడువాళ్ళకి.పాటలీపుత్రానికిదగ్గరలోనేఉన్నకొండపాదాలదగ్గరఓచిన్నగ్రామంఉంది.ఆగ్రామంలోఓనేతపనివాడుఉన్నాడు.అతనికి"గిరిక"అనేఒక్కకొడుకుమాత్రమే..న్నాడు.చిన్నతనంనుండీదుర్మార్గంఅతనిలోరూపుదాల్చింది.తల్లితండ్రులనితిట్టడం,ఊళ్ళోవాళ్ళనికొట్టడంఅతనికినిత్యకార్యక్రమమేఅయిపోయింది.ఏకారణంలేకుండానేజంతువులకి,కీటకాలకుప్రాణహానిచెయ్యడంఅతనికాలక్షేపక్రీడైంది.అతనిదుర్మార్గస్వభావాన్నిభరించలేని,ఆగ్రామస్తులంతాఅతన్నిఅశోకుడితోపోల్చి"చండగిరికుడని"తమలోతాముచెప్పుకునేవారు.అతనిగురించివార్తలుఅందుకున్నఅశోకుడిమనుషులు.ఆదరాబాదరాగావచ్చిఅతన్నిరాజుతలవరిగా,పనిచేస్తావాఅనిఅడిగేరు.అతనుపొంగిపోయేడు."ఓ..ఎందుకుచెయ్యను.అవసరమైతేజంబూద్వీపాన్నిమొత్తంలేపేస్తాను."అన్నాడు.అయితేఫాటలీపుత్రానికి,రమ్మన్నారతన్ని.అతడు..నాకుకొంచెంసమయంకావాలి.మాఅమ్మా,నాన్నలకిచెప్పివస్తానన్నాడు.అయితేఅతనుపాటలీపుత్రానికిరావడంలోకొంతఆలస్యంజరిగింది.'నువ్వురావడానికిఇంతఆలస్యంచేసేవెందుకు.రాజుమామీదకోపంగాఉన్నాడని'అతన్నిరమ్మనిచెప్పినఅధికారులుచిరాకువ్యక్తంచేసేరు."నాతల్లీతండ్రీనేనీఉద్యోగంచెయ్యడానికిఒప్పుకోమని,నేనెంతనచ్చజెప్పడానికిప్రయత్నించినా,నామాటవాళ్ళువినలేదు.అందుకనివాళ్లనిచంపిరావటంలోనేఈఆలస్యంజరిగింది".అన్నాడతను.అతడినిఆఅధికారులుఅ.శోకుడిదగ్గరికితీసుకువెళ్ళేరు.అ.శోకుడుఅతనితోమాట్లాడి,తనుఎవరినిచంపమన్నాచంపాలనిఎలాగచంపమంటేఅలాచంపాలనిఅదేఅతనిఉద్యోగబాధ్యతని,తెలియజేసేడు.గిరికుడుఎంతోసంతోషంగాదానికితలఊపుతూ,అశోకుడినిమొదటిగాఅడిగిందిఒకటే.."నేనుచాలాసంతోషంగా..ఎంతోయంకరంగామీరుచెప్పినఅందరినీచంపుతాను.ఎప్పుడూ.ఎవ్వరివిషయంలోనైనావెనక్కితగ్గడమన్నదే..నాదగ్గరఉండదు.అయితేఅందుకునాకుకావాల్సిందినేను,అడిగినరీతిలోఉండే,ఓ'చావులమందిరం'.అదిమాత్రం,మీరునాకుకట్టించిఇవ్వాలి"అనికోరేడు.అశోకుడుఎంతోసంతోషంగాచాలాకొద్దికాలంలోనే,ఒకవిశాలమైన,బయటనుంచిచూడటానికిచాలాఅందమైనఇల్లుఒకటికట్టించి,దాన్నిగిరికుడికిఇచ్చేడు."రాజుతలచుకుంటే....దెబ్బలకికొదవేముంటుంది"కనుక.ఆఇంట్లోఅన్నిరకాలహింసలకీ,చావులకీపనికొచ్చేఅన్నిరకాలపనిముట్లకీకూడాస్థానంకల్పించేడు.పైకిస్వర్గంలాకనిపించే'భూలోకనరకం'అన్నమాటఅది.

 చావుల మందిరం

చావులఇల్లు,ఆశోకుడుతనకప్పగించగానే,చండగిరికుడు..చండఆశోకుడితోఅన్నాడు."మహారాజా..నేనడిగే,ఒకవరం..నాకివ్వండి.ఈఇంట్లోకిఅడుగుపెట్టినవాళ్ళెవ్వరూ,బతికిబయటికివెళ్ళకూడదు.నేనయితేవెళ్ళనివ్వను.దాన్నిమీరుఎప్పుడూకాదనకండి."అశోకుడుచాలాఆనందంగా,దానికిఅంగీకరించేడు.ఒకసారిచండగిరికుడు,రాజధానిపక్కనేఉన్నకుక్కుటారామబౌధ్ధవిహారానికివెళ్ళేడు.అక్కడఒక'బౌధ్ధభిక్షువు'BaalapanditaSutra'నికంఠతాపడుతున్నాడు.అదినరకంలోఉన్న5గొప్పహింసలగురించిచెపుతుంది.అవివినిఅతడుఎంతోఆనందించేడు"నేనీహింసలసూత్రాలన్నిటినీనాచావులింట్లోఅమలుచేస్తాను.ఇవిఎవరికో,చనిపోయేకఎందుకు..ఎక్కడో నరకంలోఎందుకు..ఎవడుచూడొచ్చేడు.నాచావులింటికివచ్చినవాళ్ళికివాళ్ళుబతికుండగానే..నేనుఇక్కడే చేస్తాను.అనుకున్నాడు.
  ఇదిఇలాసాగుతూఉండగా,అశోకుడిరాజ్యంలోభయం,హింస,ఏడుపులుముప్పేటగాపెనవేసుకునివీరవిహారంచేస్తూఉండగా,అశోకచక్రవర్తికి,ఒకమారుచాలాజబ్బుచేసింది.ఎంతమందోవైద్యులు,ఆమగధరాజ్యంలోనిఅన్నిప్రాంతాలనుండిఅశోకుడి,ముద్దులచిన్నరాణి'తిష్యరక్షిత'ఆదేశాలమేరకు,ఉరుకులపరుగులమీదవచ్చిపడ్డారు.అనేకరకాలప్రతిక్రియలుచేసేరు..కానీ,ధన్వంతరులలాంటివైద్యులకైనా,ఆరోగాన్నిపోల్చుకోవటంసాధ్యంకాలేదు.అందరికీఅ.శోకుడుబతుకుతాడన్ననమ్మకంపోయింది.అయితేతిష్యరక్షితకిమాత్రం,రాజుసంగతిమీద,బెంగలేకపోయినాతానుఅమితంగాప్రేమిస్తున్నఅశోకుడిపట్టపురాణికుమారుడూ,చాలా అందగాడూఅయిన'కుణాలుడి'దగ్గరనుండిప్రేమనుపొందాలని.
                                   తిష్య రక్షిత.. కళ్ళు తీయించిన కుణాలుడు

అందుకు,అశోకుడిని బతికించాలనిఅనుకుంది.'భర్తలోసగంభార్య'అన్ననానుడిఏకాలంలోనైనాఎంతమాత్రంమారనిసత్యం,కనకఆమెఒకఆలోచనచేసింది.అ.శోకుడిఆలోచనల్లాంటిదేఅదికూడా...
(Contd..)
----------------------------------------------------------------
*ఫజల్ఆలీకమిషన్రాష్ట్రవిభజనకోసంఏఒక్కస్పష్టమైనసిధ్ధాంతానికీకట్టుబడిఉండకుండాతనసిఫార్సులనురూపొందించడంచేయడంవల్లనే,ఆసిఫార్సులుకొంతమందికేసంత్రుప్తినీఎక్కువమందికిఅసంత్రుప్తినీకలిగించేయి..అదిభాషాసూత్రాన్నేప్రాతిపదికగాపెట్టుకున్నదయితే,నూటికి54%తెలుగువాళ్ళున్న..కోలారు,ప్రాంతాన్ని,కర్ణాటకలోనూ,నూటికి70%కంటేఎక్కువమందితెలుగువాళ్ళున్నపర్లాఖిమిడిప్రాంతం,ఒరిస్సాలోనూ'చాందా'మధ్యప్రదేశ్లోనూవుండకుండావుండేవి. ఆంధ్ర,ఉత్కళసరిహద్దులవిషయంలోనూఈకమీషన్సరయినద్రుష్టిసారించలేకపోయింది.ఆంధ్ర,ఒరిస్సాసరిహద్దులనిర్ణయంఎప్పుడోఇరవైఏళ్ళకిందటజరిగిపోయిందికనుకదాన్నిఇప్పుడుపట్టించుకోనక్కరలేదన్నారు.ఆనిర్ణయంవల్లబరంపురం,ఛత్రపురం,జయపురం,పర్లాఖిమిడి,పట్టణాలతోపాటు...80గ్రామాల,అంటే,అప్పట్లో10లక్షలకళింగులజనాభా,18వేలచదరపుమైళ్ళువిస్తీర్ణంఉన్నఅపారవనరులప్రాంతంఅప్పుడుఆంధ్రాలోచేరలేకపోయింది.ఆసంగతిపట్టించుకున్నకళింగులెవ్వరూలేరు.ఒకరిద్దరున్నాఅదికేక..కానేలేదు.చిన్నమూలుగులేదాఓనిట్టూర్పుగానే,గాల్లోకలిసిపోయింది.రాష్ట్రాలవిభజన,అశాశ్వతంగా,అస్థిమితంగావుండకూడదంటూనే,ఫజల్ఆలీకమిషన్,ఆంధ్రరాష్ట్రసరిహద్దులకిసంబంధించిఅస్థిరపరిస్థితులనేకల్పించిపారేసింది.అంతేకాదు..తామువేరవుతామనిఅప్పట్లోఎంతోఆశాభావంతో,ఎన్నెన్నోకోర్కెలతోఎదురుచూసినఒరిస్సాలోనితెలుగువాళ్ళుఆవేదనతోక్రుంగిపోయేలా,రెండోశ్రేణిపౌరులుగాఉండిపోయేలాచేసింది.


14, ఫిబ్రవరి 2015, శనివారం

చండఅశోకుడి ప్రచండ చరిత్రకి మెట్లున్నాయి..కానీ అవి కిందకే..


చండఅశోకుడిప్రచండచరిత్రకిమెట్లున్నాయి..కానీ,అవికిందకే..అతనుకళింగులనికూలదోసిననరకంలోకే.. ఉన్నాయి. 

 అ.శొకుడుఅంటేఏడుపుఅంటేతెలియనివాడు.ఎన్నడూఏడ్వనివాడూకూడా..పుట్టగానేఏశిశువైనాఏడవటంఅన్నదిసాధారణం.పుట్టగానేఅతనుఏడ్వకపోవటంచూసితల్లిసుభద్రాంగిఅతన్నిఅ.శోకుడనిఅంది.అదిఈరోజుదాకాఇన్నివేలఏళ్ళతర్వాతకూడాఅలాగేనిలిచిపోయిఉంది.కళింగులకిఏడుపులెక్కువగాపంచేముందు,అతడులోకంలోఏడుపులంటేఏమిటో,ఒకటొకటిగాఅతనుతెలుసుకుంటూఎలావచ్చేడోఈపోస్టులోకాస్తచూద్దాం.దీనిలోనేనురాసినవన్నీఅశోకవాదన చెప్పినవే..



                   .. అశోకుడు,అన్ననుచంపిరాజయ్యేడు.తర్వాతబిందుసారుడు రక్తంకక్కుకుంటూచనిపోయేడు.తమకుకావలసినవాడేరాజయ్యేడని,తమఇష్టంవచ్చినట్టుగాఅధికారాలుచెలాయించవచ్చనిమంత్రులంతాఆనందించేరు.అశోకుడు,కురూపిఅనీఅతడిచర్మంరంగూ,వాసనాదగ్గరుండిచూసేవాళ్ళకికంపరంపుట్టిస్తాయనీ,తండ్రిబిందుసారుడుఅతన్నితనవారసుడిగాకలలోకూడాఊహించలేదు...అతనంటేఏనాడూఇష్టపడలేదుకూడా.పైకిఅశోకుడినిపొగుడుతూనేఉన్నా..మంత్రులెవరికీకూడాఅశోకుడంటేలోపలచులకనభావమే..అయితేఅశోకుడుతెలివితక్కువవాడేమీకాదుతనమంత్రులనిజాయితీనిపరీక్షించి,వాళ్ళనిక్రమశిక్షణలోఉంచాలనిఅతనుబలంగానిర్ణయించుకున్నాడు.వాళ్ళపనితీరుఅతనికినచ్చడంలేదు.ఒకరోజువాళ్ళతోసమావేశంఏర్పాటుచేసి,"అన్నిపళ్ళచెట్లు,పూలమొక్కలూనరికించెయ్యండి.అవేవీ..నారాజ్యంలోఉండటానికివీల్లేదు.ముళ్ళచెట్లుమాత్రంముట్టుకోకండి.వాటినేంచెయ్యొద్దు."అనిఆదేశంఇచ్చేడు.ముళ్ళచెట్టులాగానేకనిపిస్తున్నఅశోకుడినివాళ్ళుతక్కువగానేఅంచనావేసేరు."అసలుమీఆలోచనేమిటోచెప్పండి..మహారాజా..అనిఅడిగేరు.అశోకుడుకోపంగామీఉద్దేశంనేనుచెప్పిందిచెయ్యకూడదనా..ముళ్ళమొక్కల్నినరికేసి,పళ్ళచెట్లు,పూలమొక్కలూఉంచాలనిచెప్పాలనుకుంటున్నారా..?.నేనుచెప్పినట్టుచెయ్యండి..అదిమీరుచెయ్యండిచాలు."అనివాళ్ళతోఅన్నాడు.వాళ్ళనిపరీక్షించడానికిఅశోకుడుమూడుపర్యాయాలుఅదేఆదేశాన్నిచ్చేడు.ఏవేవోకారణాలుచెపుతూవాళ్ళాపనిచెయ్యలేదు..నాల్గవసారిమళ్ళీవాళ్ళందరినీపిలిచితనుచెప్పినపనిచెయ్యలేదన్నకోపంతోతనకత్తితీసి,అతనుఅయిదువందలమందినీఅడ్డంగానరికేసేడు.ఇది అతని క్రూరత్వంలో రెండోమెట్టు.
ఇంకోసారి,అశోకుడు500మందితనఅంత:పురస్త్రీలతో(ఉంపుడుకత్తెలతో),ఉద్యానవనానికివెళ్ళేడు.ఆశోకుడిభార్యలసంఖ్యకూడాతక్కువేమీకాదు(ఉజ్జయినిలోచెలరేగినఅల్లర్లను,ఆపమని,తనతండ్రి,సుషీముడిబదులుతననితనని,ఉజ్జయినిపంపినప్పుడు,ఉజ్జయినిలోరాజ్యపాలనసాగించినకొద్దిరోజులకాలంలోనే)అతడు,తిష్యరక్షితనుపెళ్ళాడేడు.ఆమెగురించిఆశోకవాదనమంచిగాఏంచెప్పలేదు.కళింగయుధ్ధంతర్వాతకళింగయువరాణి,కారవాకికూడాఅతనిభార్యఅయ్యింది(చేసుకున్నాడనిచెప్పుకోవచ్చు).అప్పుడుఅదివసంతకాలం.ఉద్యానవనంలోఉన్నఅశోకచెట్లన్నికొత్తచిగుళ్ళతో,ఎర్రనిపూలతోఎంతోఅందంగాఉన్నాయి.పళ్ళచెట్లు,ఆకులుకనపడకుండానిండుగాపళ్ళతో,ఎంతోశోభాయమానంగాఉన్నాయి.
అశోకుడు,మైమరిచిపోయి,ఆకులజాడేతెలియకుండాపూర్తిగాపూలతోనే,నిండిపోయిఉన్నఓఅశోకచెట్టును,తనఉంపుడుకత్తెలకుచూపిస్తూ,"చూసేరా..దాన్ని..అదినాపేరుఉన్నచెట్టు..చూడండిఎంతఅందంగాఉందో.."అన్నాడు.వాళ్ళుతననిఎంతోఇష్టపడతారనీతనకిఏదయితేఇష్టమో.దాన్నివాళ్ళుతనకంటేఎక్కువగాప్రేమిస్తారనీకూడాఅతనుఅనుకున్నాడు.అయితే,ఏ,రాణివాసపుస్త్రీకీ,అతనిroughSkinఅంటేఅసలిష్టంఎంతమాత్రంలేనేలేదు.రకరకాలకారణాలవల్లవాళ్ళుఅతనిఉంపుడుకత్తెలయ్యేరు.
ఆరాణీలు,తర్వాత,వాళ్ళలోవాళ్ళుఅశోకుడుతనని,అశోకవ్రుక్షంతోపోల్చుకోవడాన్నిచాలావెటకారంగాచెప్పుకున్నారు.విపరీతంగానవ్వుకున్నారుకూడా.అంతటితోఆగిపోకుండా,అతనికిఓపాఠంచెప్పాలనిఅనుకుని,అతనునిద్రపోతున్నపుడు,ఉద్యానవనంలోఉన్నఅతనికిఎంతోఇష్టమైన,ఆ,అశోకచెట్టు,పూలన్నీతెంపేరు.ఆకులన్నిటినీకూడాదూసేసేరు.అలాఆచెట్టుని,నగ్నంగాపరమఅసహ్యంగాచేసేరు.అశోకుడునిద్రలేవగానేఅతనిచూపుఆచెట్టుమీదపడింది.వసంతకాలంలోనిచెట్టుశీతాకాలంలోనిచెట్టులాఅయిపోవడాన్నిఅతనుజీర్ణించుకోలేకపోయేడు.అతనికిఇష్టమైనఆచెట్టుఎందుకుఅలాఅయ్యిందో,అతనుపనివాళ్ళనిఅడిగితెలుసుకున్నాడు.వెంటనేభరించలేని,తీవ్రఆగ్రహంతోఅతడు,తన*ఉంపుడుకత్తెలు500మందినీబతికుండగానే,కాల్పించేడు.అంతమందిస్త్రీలభయంకరమరణాలని,చూసినతర్వాతమగధప్రజలుఅశోకుడిలోనిక్రూరత్వానికి,భయకంపితులైఅతన్ని"చండఅశోకుడని"పిలుచుకోవడంమొదలుపెట్టేరు.

                       

అతనిప్రధానమంత్రిరాధాగుప్తుడు,అప్పుడుఅతనితోభయపడుతూనేచెఫ్ఫేడు."మహారాజా..మీరుచక్రవర్తిఅయిఉండి,స్వయంగాచంపడంచెయ్యకండి.మీఆదేశాలప్రకారంమీకునచ్చినట్టుచంపేవాళ్ళనినియమించి,వాళ్ళతోఆపనిజరిపించండి."అన్నాడు.
KALINGA.JPG
మూర్ఖుడూ,భయంకరపిశాచిలాంటివాడూఅయిన"చండఅశోకుడికిఈసలహాచాలాబాగానచ్చింది. 

(తర్వాతి కధ వచ్చే పోష్టు లో..)

------------------------------------------------------------

                   *(1980-2000మధ్య కాలంలో,91మందిదాకాఅమెరికా,కాల్గర్ల్స్నిచంపిన GaryRidgway,అశోకుడుచంపినఉంపుడుగత్తెలసంఖ్యతెలిస్తేతానుఅతడిఎడమకాలిచిటికెనవేలిమీదమీదుండిన,చిన్నవెంట్రుకకుకూడాసాటిరానివాడినని,సిగ్గుతోచిమిడిపోతాడు)

*వసువువంశస్థుడైనబలితాలూకుమూడోసంతానంఅయినకళింగుడుపాలించినరాజ్యంకనుకనేదీనికికళింగదేశమన్నపేరువచ్చిందనిమహాభారతంలోనిఆది పర్వంΩоȢలోచెప్పబడింది
*మహాభారతంలోని,అరణ్యపర్వంలో"ఏతేకళింగా:కౌంతేయయత్రవైతరణీనదీ:అన్నలోగిశమహర్షిమాటవల్లకళింగమంటేవైతరణీనది(ప్రస్తుతమహానదినితలోకలుపుకున్నఉత్కళరాష్ట్రంకాదని)నికలిగిఉన్నదేశంఅనిస్పష్టమవుతుంది.



7, ఫిబ్రవరి 2015, శనివారం

కళింగరాజ్యాన్నిపొరుగువాడుపాడిగేదెఅంటే..

కళింగరాజ్యాన్నిపొరుగువాడుపాడిగేదెఅంటే..ఇంటివాడుగొడ్డుగేదెఅనిపట్టించుకోవటమే మానేసేడు.

*కళింగసామ్రాజ్యంమహాభారతకాలంలోమాత్రమేవన్నెకెక్కిలేదు.అంతకుముందుగానే,రుగ్వేదకాలంలోనేకాళింగులుజగత్ప్రసిధ్ధిపొందిఉన్నారు.కేవలంవణిక్కులు(వ్యాపారస్తులు)మాత్రమేనిర్మించినఆకళింగసామ్రాజ్యంచాలాప్రాచీనకాలంలోనే,సముద్రాలమీదుగా,నదీముఖాలద్వారాప్రపంచంలోనిఅనేకప్రాంతాలలోకివిస్తరించిపోయిఉండేది.రుగ్వేదకాలంలోఈవ్యాపారస్తులను"పణు"లనిపిలిచేవారు.రుగ్వేదంలోనిసరమాపణిసంవాదంఈపణులప్రభావాన్నితెలియచేస్తుంది.
"పణినామకోఅసుర:"అనిసాయనాచార్యులురాసేరుగానీ,యాస్కులుమాత్రంఈక్రిందివిధంగారాసేరు."పణిర్వనిగ్భవతిపణి:పణనాద్వనిక్పణ్యంనేనేక్తి"యాస్కాచార్యులునిరుక్తంలోరాసినఈవాక్యాలురుగ్వేదంలోని"పణి"అంటే,వణిక్కులేఅనిస్పష్టంగాచెపుతున్నాయి.ఈవణిక్కులుగంగానదినిముఖద్వారంగాచేసుకుని,క్రమంగాభారతదేశతీరప్రాంతవాణిజ్యాన్నితమస్వాధీనంలోకితెచ్చుకుని,ఆఫ్రికాఖండంలోనికాంగోనదినీదాటి,యూరప్తోనుకూడావర్తకసంబంధాలనుఏర్పరుచుకుని,నీలసరస్వతీనది(Nile)కూడాచేరి,మధ్యధరాసముద్రతీరాలనీఆక్రమించి,క్రమక్రమంగాపసిఫిక్,అట్లాంటిక్సముద్రతీరప్రాంతాలలోస్థావరాలేర్పరుచుకునిఅత్యధ్బుతమైనఒకసాగరసామ్రాజ్యాన్నినిర్మించుకున్నారు.ఆంగ్లేయులరవిఅస్తమించనిసామ్రాజ్యంకన్ననూరురెట్లుఎక్కువగావుండేసువిశాలవర్తకసామ్రాజ్యాన్నివేలసంవత్సరాలపాటునిర్వహించగలిగినవర్తకులునడయాడిననేలఈకళింగసీమ.నేడుపేరుమాత్రమేమిగిలిఉన్నకళింగకోమట్లు.సాహూలు,పాత్రోలు,ఇప్పుడెవరికీఅక్కర్లేనిఈఘనచరిత్రకుకేవలంఆనవాళ్ళుగామాత్రమేమిగిలున్నారు. 
ఇంక అశోక గాధ లోకి వస్తే..
అశోకుడుఅవలంబించిందితెరవేదబౌధ్ధమతం.అశోకవాదనహీనయానశాఖకిసంబంధించినగ్రంధం.ఆగ్నేయభారతానికిసంబంధించినది(NorthwestAsia).దీన్లోఆసక్తికలిగించేఅంశాలుఏచరిత్రపుస్తకాలలో,విద్యార్ధులెన్నడూచదువుకోనిదీ,విశ్వవిద్యాలయాల్లోనిఆచార్యులుచదువుకున్నాఅవసరంలేనిదనినిర్ణయించుకునిపక్కనపారేసినదీ,మొట్టమొదటభా.జ.పా.కేంద్రంలోకిఅధికారంలోకివచ్చినపుడువిద్యావ్యవస్థనికాషాయీకరణంచేసిందనినిందనుమోసినNCRTEకితెలుసోతెలీదోఎవరికీతెలీనిదీ,అయినఅశోకవాదనమనదేశంనుంచిఎప్పుడోబయటకివెళ్ళిపోయినా,ఇంకాఊపిరితోనేవుంది.దానిపరిస్థితి,తొమ్మండుగురుకలిసితోకతెగ్గోసినట్టయిపోయింది.నేనుకిందపేర్కొనేఅంశాలుDr.PradipBhattaachaarya"TheunknownAsoka"అనేతనపుస్తకంలోచెప్పినవీ,"TheRulersofIndia"అనిభారతప్రభుత్వంప్రకటించినపుస్తకాలలో"Asoka"పేరుతోప్రచురించబడినచిన్నపుస్తకంలోపేర్కొన్నవీమాత్రమే.ఇంకాఅశోకునిధర్మశాసనాలకిసంబంధించినకొన్నిప్రచురణలుకూడా,నాభావవ్యక్తీకరణకునేనుఎంచుకున్నబలమైన సాక్ష్యాధారాలు.
అశోకుడుఅహింసఅవలంబించడానికిస్వీయకారణాలేఉన్నాయని,బౌధ్ధమతంఅవలంబించినవాళ్ళనినరికించడంచేసి,తనసంతానంచనిపోతే, తనుచేసినఆతప్పుపనేఅందుకుకారణంఅనుకున్నాడనిఅశోకవాదనచెపుతుంది.తనస్వంతబాధేఅతనిలొనిమార్పుకికారణంఅంటుంది.అసలాపుస్తకంకళింగయుధ్ధంప్రసక్తేతీసుకురాదు.అంతేకాదుబౌధ్ధమతవ్యాప్తికిఅతడురాజీయేలేనిపధ్ధతిఅనుసరించేడనిచెపుతుంది.అశోకవాదనపుస్తకంలోనిప్రత్యేకతఏమిటంటేఇదిఅనేకంగాపాళీభాషలోరాయబడిఉన్నబౌధ్ధగ్రంధాలకిభిన్నంగా,అశోకుడినిఒకమానవుడిగా,రాగద్వేషాలుఉన్నమనిషిగా,చూపుతుంది.ఇంకఈపుస్తకంలోఅశోకుడు,గురించిరాసినదాన్ని,భిన్నభిన్నఅనువాదాలలోపేర్కొన్నఅంశాలనన్నిటినీసంక్షిప్తంగాక్రోడీకరిస్తే,
అశోకుడి,తల్లిబ్రాహ్మణస్త్రీ.ఉజ్జయినికిచెందినఒకపేదబ్రాహ్మణుడు,అపురూపసౌందర్యరాశీ,తెలివైనదీఅయినతనకుమార్తెసుభద్రాంగికివివాహంచెయ్యలేని,పరిస్థితుల్లోఆమెకడుపునభవిష్యత్తులో,గొప్పపేరుసంపాదించేచక్రవర్తి,పుడతాడన్నదైవజ్నుడిమాటలనుపూర్తిగావిశ్వసించినవాడై,పాటలీపుత్రంవెళ్ళిఅక్కడరాజుబిందుసారుడిదర్శనంపొంది,నీకేంకావాలనిఆరాజుఅడిగితే,నాకుమార్తెనుభార్యగాస్వీకరించమనిఅర్థించి,ఆమెనిబిందుసారుడిరాణినిచేసేడనిఅశోకవాదనచెపుతుంది.అప్పటికేబిందుసారుడికి50మందిభార్యలున్నారు.ధర్మాదేవిపట్టమహిషి.ఆమెకుమారుడుసుషీముడు.బిందుసారుడికితనపట్టపురాణి,కొడుకూ,అందగాడయినసుషీముడంటేనేప్రేమ.తనతదనంతరంఅతన్నే,రాజునిచెయ్యాలనీకోరిక.ఐతేసుషీముడుచిలిపితనంఎక్కువగావున్నకుర్రవాడు.అశోకుడుఅసలుఅందగాడుకాదు.కురూపి.అతడికిఅంగసౌష్టవంఅంతగాలేదు.శరీరచ్ఛాయలో,భ్రమరనీలవర్ణుడు,శోభగానీ,సౌరభంగానీ,ఏమాత్రంలేనిఅశోకుడంటేఅతనితండ్రికికూడాఅంతఇష్టంలేదు.
ఒకరోజుసుషీముడుగుర్రంమీద,బయటనుంచికోటలోకివస్తూ,తనకిఎదురైననాయకమంత్రి,ఖిల్లాతకుడిబట్టతలమీదఓచరుపుచరిచేడు.సమర్ధుడైనఆమంత్రి మనసులోవెంటనేఒకఆలోచనపుట్టింది.ఇప్పుడే,వీడుఇలాచేస్తేరేపురాజైతే,తలకూడానరకగలవాడేనన్నదాంట్లోఎంతమాత్రంఅనుమానంలేదు.కనక,దీనికిసరైనమార్గంవెతకాలిఅనుకుని,విశాలమైనమగధసామ్రాజ్యానికినిలువుస్తంభాల్లాంటి,500మందిరాజ్యసభ్యులనీపిలిచిమనం'సుషీమ'నుకాదు.అశోకుడినేరాజునిచేద్దాం..అనిప్రతిపాదించి,"సమయంవచ్చేకఅలాగేచేద్దాం."నేలావాళ్లనివొప్పించేడు.
కొంతకాలానికిబిందుసారుడికిఅంత్యకాలంసమీపించినప్పుడు,బిందుసారుడుఅనారోగ్యంపాలయ్యేడుపుడుతక్షశిలలోఅల్లర్లుతీవ్రంగాచెలరేగేయి.అదిమొదటిసారికాదు..అంతకుముందుకూడాతక్షశిలలోఅల్లరులుచెలరేగితే,సుషీముడు వాటినిఅణచలేకపోతే,రాజుఅశోకుడినిపంపితే,అతనుతనతెలివితేటలతోఆఅల్లరులనిసద్దుమణగేలాచేయగలిగేడు.ఆఆలోచనతోనే,బిందుసారుడు,తనమంత్రిధర్మగుప్తుడిని,పిలిచినాఆరోగ్యపరిస్థితిబాగులేదునాతర్వాత,పెద్దవాడైనసుషీమను,రాజునిచేయాల్సిఉందికనుక,"అశోకుడినిఅల్లరులుఅదుపుచేయడానికితక్షశిలపంపండి".అన్నాడు.ఇదిజరగకూడనిపనిఅనిమంత్రులంతాఅంతకుముందేఅనుకునిఉన్నారు.అశోకుడినిరాజుగాచెయ్యాలని,ఆసమయంకోసంవాళ్ళంతాచాలాకాలంగాఎదురుచూస్తూఉన్నారుకనుక,అశోకుడివళ్ళంతాఎర్రనిలక్కరంగుపూసిఅతన్నిచూపించి"ఇతనిఆరోగ్యంఅసలేంబాగాలేదు,అందుచేతసుషీమనుతక్షశిలపంపండి."అన్నారు.లాఎత్తువేసివాళ్ళుసుషీముడినితక్షశిలపంపించేక.."రాజా..మీఆరోగ్యంబాగులేదుకదా.!.అందుకనిప్రస్తుతపరిస్థితుల్లోరాజ్యంబాగుండాలంటేసుషీముడొచ్చేదాకాఅశోకుడినిరాజునిచేద్దాంఅన్నారు.అంతపనీ చేసేరు.
ఆసంగతితెలిసిసుషీముడుపట్టరానికోపంతోపెద్దసైన్యంతోతిరిగివస్తుంటే,కోటకందకందగ్గరేఅతన్నిమాయోపాయంతోఅశోకుడుచంపేడు.అలా,అశోకుడుతనఅన్నసుషీమనిచంపిధర్మంగా,అతనికిరావలసినమగధసామ్రాజ్యాన్నితానుఆక్రమించుకున్నాడు.అదిఅశోకుడిక్రూరత్వంలోమొదటిమెట్టు.సుషీముడుచనిపోయేనాటికిఅతనిరాణిగర్భవతిగాఉండితర్వాతన్యగ్రోధుడినిన్నది.న్యగ్రోధుడుపెద్దవాడై,బౌధ్ధమతగురువుఉపగుప్తుడిదగ్గరవిద్యనభ్యసించి,తనతండ్రినిచంపినఅశోకుడిక్రూరత్వాన్నిచంపాలనిప్రయత్నించేడు.
(మిగిలిన కొంత కథ తర్వాత పోస్టులో..)

*బౌధ్ధమతంవ్యతిరేకించినబ్రాహ్మణఆచార,సంప్రదాయాల్లోకిబుధ్ధుడినిచేర్చటం.

                 


                                         (శంఖు,చక్ర హస్తాలతో,పద్మాసనాశీడయిన బుధ్ధుడు.)
        బ్రాహ్మణమతంలోనిఆచారవ్యవహారాలనీసంప్రదాయాలనీతీవ్రంగావ్యతిరేకిస్తూ వాటినితుదముట్టించడానికిబౌధ్ధమతంఆవిర్భవించింది.నందులుదాన్నిస్వీకరించేరు.నందరాజ్యాన్నిసమూలంగానాశనంచేసిబ్రాహ్మణులుమౌర్యసామ్రాజ్యాన్నిస్థాపించేరు.అయితేతిరిగిబౌధ్ధమతంఅశోకుడిబలంతోఉన్నతస్థానాన్నిఆక్రమించింది.ముందునుంచీబౌధ్ధమతానురక్తులైనకళింగులు,మహాపద్మనందుడిసార్వభౌమతాన్నిఅంగీకరించేరు. మహాపద్మనందుడుసాగరసామ్రాజ్యాధిపతులైనకళింగులకిఎన్నోప్రజోపయోగమైనపనులుచేసేరు.ఆనకట్టలుకట్టించడం..చెఱువులుతవ్వించడం.వ్యాపారావకాశాలనుపెంపొందేలాచేయడంలాంటివి..బ్రాహ్మణులుతాత్కాలికంగాఅణిగిమణిగిఉన్నారు.వ్యవహారాలకోసంమాత్రంరాజ్యమతాన్నికూడాఅవలంబించేరు.అయితేనెమ్మదిగాతాంత్రికపధ్ధతుల్ని,యజ్నాల్నీనిరసించినబౌధ్ధమతాన్నిచీల్చిదాన్లోనేతాంత్రికపధ్ధతుల్నిప్రవేపెట్టగలిగేరు.దీనికిమొదటకారణమైనవాళ్ళుబ్రాహ్మణులలో..బార్హస్పత్యులు,కాణ్వులు.ఈబ్రాహ్మణకుటుంబాలుఅశోకుడిమరణానంతరం,కొద్దికాలంలోనే,మౌర్యసామ్రాజ్యాన్నీ,బౌధ్ధమతాన్నిఅంతరింప చేసి సార్వభౌమత్వాన్ని పొందగలిగేయి.


(చతుర్ముఖుడూ,చతుర్భుజుడూ అయి నుదుట తిలకంతో, అమిత శ్రధ్ధాభక్తులతో పూజింపబడుతున్న బుధ్ధుడు.)

కాణ్వకుటుంబమునకుమూలపురుషుడైనకణ్వశ్రీనిర్మించినపద్మశరణ్యం,అతడుతపస్సుచేసినగుహాప్రస్తుతంశ్రీకాకుళంజిల్లాలోఉన్నటెక్కలిసమీపంలోనినందిగాంలోనేఉన్నాయి.ప్రస్తుతకాలంలోనికళింగులుఎందరుఈవిషయాన్నిగుర్తించడంజరుగుతోంది.దానికిఆప్రాచీనవిశిష్టతనునిలబెట్టడంజరుగుతోంది.ఏవిశ్వవిద్యాలయంలోనిబహుమతిగ్రహీతలైన,ఏఆచార్యులుతమవిద్యార్ధులకిఈవిషయాన్నిబోధిస్తున్నారు.తీసుకెళ్ళిచూపుతున్నారు.ఇంకాఅసలక్కడేంమిగిల్చారనీ...ఆకాలంబ్రాహ్మణులుతాముకూడాబౌధ్ధమతంలోకిదూరితేనేతప్పబౌధ్ధమతాన్నిఅంతమొందించటంకష్టమనిగుర్తించేరు.అందుకేకణ్వశ్రీతనవాళ్ళనిబౌధ్ధమతంలోకిప్రవేశపెట్టిబౌధ్ధమతాన్నివిజయవంతంగావిడదీయగలిగేడు. బార్హస్పత్యుడైనభరద్వాజుడుమరొకతోవతొక్కేడు.(Contd..)



__________________________________________________

*Tiberiusఅనేరోమన్రాజు(A.D.-1437)నాణేలుశ్రీకాకుళంజిల్లాలోనిశాలిహుండందగ్గరతవ్వకాల్లోదొరికేయి.విశాఖపట్నందగ్గరున్నబావికొండ,తొట్లకొండలదగ్గరతవ్వినపుడుAugustus(31B.C.A.D.14)ఇంకాTiberiusనాణేలుకూడాదొరికేయి.

*సాంచీ,ప్రాచీననామంkakanada..తూ.గో.జిల్లాలోని,కాకినానగరంచరిత్రలోఇప్పటికీకొన్నిపాతనిర్మాణాలమీదా"cocanada"కనిపిస్తుంది(kakanodbotaసాంచీఅతిప్రాచీననామమనికూడాకొంతమందిచరిత్రకారులుపేర్కొన్నారు.అక్కడkakarఅనేఆటవికజాతిప్రజలునివశించేవారని,వారినిసముద్రగుప్తుడుజయించేడనీచరిత్రచెపుతుంది.అదిభోపాల్ దగ్గరఇప్పుడున్నసాంచీ.)
*చక్రవర్తిబుధ్ధుడిబిరుదు.చక్రవర్తిఅంటేన్యాయచక్రాన్నితిప్పగలిగేవాడుఅనికూడాఅనుకోవాలి.బుధ్ధుడిబోధనలుచక్రంమీదరాస్తారు.బుధ్ధుడికిముందుఏకాలంలోనూఏరాజుకీచక్రవర్తిఅన్నపేరులేదు.