కళింగ కేక
ఇంక ఇప్పుడు కళింగరాజ్య చరిత్ర ఖచ్చితమైనచారిత్రక ఆధారాలున్నది మీ ముందు పెడతాను.
ఇప్పుడు. చక్రవర్తులు
చెరిగిపోయేరు.రాజులుగాజుముక్కలైపోయేరు. రాజ్యాలులేవు చరిత్రఅధ్యయనం చెట్టెక్కిపోయింది.శాసనాలు
పాషాణాలయ్యేయి.చరిత్రపుస్తకాలుచెదలుతిన్నవైపోయేయి.నేలపెరగలేదు.ఆకాశంమారలేదు.సముద్రాలుఇంకిపోలేదు.పర్వతాలకింకాప్రమాదంరాలేదు.(కొండలుపిండికొట్టగలుగుతున్నాం..అరణ్యాలు ఎడారులుచెయ్యగలుగుతున్నాం .కానీ) జనపదాలు
జిల్లాలైపోయేయి.పరగణాలు రాష్ట్రాలైపోయేయి.దేశంకుంచించుకుపోయింది.భారతీయతమొత్తంగాలేనేలేదు.ముక్కలుచెక్కలైప్రాంతీయతగా,కులాభిమానంగా,భాషాభిమానంగా(..?)మలిగిపోయింది.పదవీలాలసఆర్థికంగాస్వీయాభివ్రధ్ధి,ఎక్కువైపోయి,ప్రాంతాలుప్రాంతాలతోకలబడేస్థాయికిదేశాభివ్రధ్ధిసాగిపోతోంది.ఇప్పుడు ప్రాంతీయత పెనుప్రశ్న అయి కూర్చుంది.
చెరిగిపోయేరు.రాజులుగాజుముక్కలైపోయేరు. రాజ్యాలులేవు చరిత్రఅధ్యయనం చెట్టెక్కిపోయింది.శాసనాలు
పాషాణాలయ్యేయి.చరిత్రపుస్తకాలుచెదలుతిన్నవైపోయేయి.నేలపెరగలేదు.ఆకాశంమారలేదు.సముద్రాలుఇంకిపోలేదు.పర్వతాలకింకాప్రమాదంరాలేదు.(కొండలుపిండికొట్టగలుగుతున్నాం..అరణ్యాలు ఎడారులుచెయ్యగలుగుతున్నాం .కానీ) జనపదాలు
జిల్లాలైపోయేయి.పరగణాలు రాష్ట్రాలైపోయేయి.దేశంకుంచించుకుపోయింది.భారతీయతమొత్తంగాలేనేలేదు.ముక్కలుచెక్కలైప్రాంతీయతగా,కులాభిమానంగా,భాషాభిమానంగా(..?)మలిగిపోయింది.పదవీలాలసఆర్థికంగాస్వీయాభివ్రధ్ధి,ఎక్కువైపోయి,ప్రాంతాలుప్రాంతాలతోకలబడేస్థాయికిదేశాభివ్రధ్ధిసాగిపోతోంది.ఇప్పుడు ప్రాంతీయత పెనుప్రశ్న అయి కూర్చుంది.
అరవైఏళ్ళపాటుమాభూములుదోచేరనీ,మాఆస్తంతాఅంధ్రోళ్లుపడేసుకున్నారనీవొకమనిషినానాఅల్లరీపెట్టేస్తే,హాస్పిటల్లోచేరిపోయి,ఆగమాగంచేస్తే,అన్యాయమైపోయేమంటూ,అరిచి,కేకలేసీ,దోపిడీకిగురయ్యేమంటే,పల్చబడిపోయిపెద్దమనుషులు,కంగారైపోయి,కిందిమనుషులు, తెలంగాణారాష్ట్రం చేతిలోపెట్టి వాళ్ళ ఆకలి తీర్చేరు.
చేతిలోవున్న కోడిపుంజును దువ్వుతూ ఇదిగో మీకునేనున్నాను..ఇంటికి పూటకి వొందగుడ్లు దీనివి పట్టుకొచ్చి,అట్లేసిమరీనోట్లోపెట్టేస్తానని,,కోడిమేతకిడబ్బులివ్వమనీవొకఓటుపులిఅడుగుతుంటే,,మేమూఅన్యాయమైపోయేంఇప్పుడుమాన్యాయంమాకిమ్మంటూ,రాయలసీమ వాళ్ళంటూ ఉంటే,ఆంధ్రులకీ న్యాయం జరగాలంటూ క్రిష్ణా,గోదావరీ నదులమధ్యనున్నవాళ్ళంటూవుంటే ఎవర్నడగాలో,ఎవరడగాలో,ఎలా అడగాలో,ఏమని అడగాలో తెలీక,బిక్కచచ్చిపోయున్న కళింగ రాష్ట్ర వాసులకి ఏ దిక్కూ లేక దిక్కుమాలిపోయున్న ఈ సమయంలో,కళింగ కేక పుట్టకపోతే పుట్టగతులు లేకుండాపోతామన్న దిగులు ,భయం నన్నీరాతకి పురికొల్పింది.
ఏఆరాటంఅలుముకుందో,ఏవెటకారంఎక్కడగుచ్చుకుందోమనకెప్పటికీతెలీదుకానీ,గిడుగురామ్మూర్తిపంతులూ,గురజాడఅప్పారావుకళింగచరిత్రరచనతలపెట్టేరుగానీఅదికాగితాలమీదకితేవటంవాళ్ళుచెయ్యలేకపోయేరు.ఏరాడకొండంతచాత్రిబాబుగానీ,కోరమీసమున్న,కత్తిలాంటిరచయితపతంజలిగానీతలకెత్తుకుంటేమనలెక్కతెలిసుండేది.కానీ వాళ్ళెక్కిన ఎత్తులు, వాళ్ళకీ పల్లాలు,గోతులూఉన్నసంగతి తెలియనివ్వలేదు. మీ గురజాడ కేం తెలుసు..మా తెలంగాణా రచయితలే గొప్ప..మీదిసాంస్క్రతిక దోపిడీ అంటే నవ్వి,తెలంగాణా వాళ్ళనే పిలిచి మరీ బహుమతులిచ్చిన లక్షణం కళింగ రాష్ట్ర వాసులకి లక్షణమే కదా. మనగోచీచిరిగి.చిరిగిపోయి ఉందని తెలిసినా పక్కింటి వాడికి పట్టుపంచె పెట్టేరకం మనదని వేనవేల ఏళ్ళ మనచరిత్ర మనగురించి చెపుతూనేవుందికదా..!!
ఇంక ఇప్పుడు కళింగరాజ్య చరిత్ర ఖచ్చితమైనచారిత్రక ఆధారాలున్నది మీ ముందు పెడతాను.